NTR District: బలితీసుకున్న బియ్యం డబ్బా.. 7 ఏళ్ల బాలుడు మృతి
NTR జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తోటి చిన్నారులతో సరదాగా ఆడుకుంటున్న 7ఏళ్ల బాలుణ్ని బియ్యం డబ్బా బలితీసుకుంది. వినయ్ చిన్నారులతో ఆడుకుంటుండగా ఖాళీ బియ్యం డబ్బాలో దాక్కున్నాడు. అది కాస్త మూతపడటంతో ఊపిరాడక మృతి చెందాడు