Corona Cases: దేశంలో 3 వేలు దాటిన కరోనా కేసులు.. తెలుగు రాష్ట్రాలకు హైఅలెర్ట్!
ఏపీ, తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఏపీలో నిన్న నాలుగు కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో ఒకేరోజు 9 కరోనా కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 27కు చేరింది. మాస్కులు తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.