AP : మాజీ సీఎం జగన్కు బిగుస్తున్న ఉచ్చు.. లిక్కర్ స్కామ్పై సీఐడీ విచారణ..!
జగన్ లిక్కర్ స్కామ్పై నేడు అసెంబ్లీలో చంద్రబాబు సర్కారు శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని విచారణ చేయడంతో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ స్కాంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు సీఐడీ విచారణకు ఆదేశించారు.