Food Poisoning: విద్యార్థులకు అస్వస్థత.. వాంతులతో ఆసుపత్రిలో చేరిక..
అనంతపురం జిల్లా కణేకల్లు మండలంలోని 43.ఉడేగోళం ప్రాథమిక పాఠశాలకు చెందిన 20 మంది విద్యార్థులు శుక్రవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు కావడంతో ఫుడ్ పాయిజన్ కు గురైనట్లు తల్లిదండ్రులు ఆందోళనకు గురై కణేకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
/rtv/media/media_files/2026/01/24/fotojet-14-2026-01-24-12-39-22.jpg)
/rtv/media/media_files/2025/10/15/kidnap-2025-10-15-14-38-10.jpg)
/rtv/media/media_files/2025/09/10/cbn-2025-09-10-16-31-17.jpg)