Anantapur : అన్నా వదినా అంటూ ఫ్రెండ్ లవర్తో సరసాలు.. స్వాతి కేసులో బిగ్ ట్విస్ట్!
ఒకే వ్యక్తిని ఇద్దరూ ప్రేమించారు. ప్రియుడు ఇద్దరితోనే ప్రేమ వ్యవహారాన్ని బాగానే నడిపించాడు. కానీ ఇద్దరూ ప్రియురాళ్లకు ఈ విషయం తెలియడంతో ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది.
Cm Chandrababu : ఎమ్మెల్యే దగ్గుపాటిపై సీఎం చంద్రబాబు సీరియస్
సంచలనంగా మారిన అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ను ఎమ్మెల్యే దగ్గుపాటి బూతులు తిట్టిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
Anantapur: వరకట్న వేధింపులకు మరో వివాహిత బలి.. కడుపుతో ఉండగానే ఆత్మహత్య!
వరకట్న వేధింపులకు మరో వివాహిత బలైపోయింది. ఎన్ని డబ్బులు ఇచ్చిన వారిలో మార్పు రాకపోవడంతో మనస్థాపానికి గురై చివరకు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో చోటుచేసుకుంది.
AP Crime : రేషన్ కార్డులో మార్పుల కోసం వెళ్తే ట్రాప్ చేసిన VRO.. గర్భవతిని చేసి ముఖం చాటేశాడు!
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో షమీం భాను అనే ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంతకల్లులోని సోఫియా స్ట్రీట్కు చెందిన పీర్బాషా కుమార్తె షమీమ్బానకు
AP News : రూ.10 వేలు ఇవ్వు.. లేదంటే పక్కలోకి రా.. టీడీపీ నేత వేధింపులు!
కస్తూర్బా స్కూల్లో తన కూతురికి సీటు కావాలని అడిగితే కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేశాడు. స్కూల్లో సీటు కావాలంటే రూ.10 వేలు డబ్బులు ఇవ్వాలి లేదంటే పక్కలోకి రావాలని టీడీపీ నేత వన్నూరప్ప వేధింపులకు గురిచేశాడని బాధితురాలు ఆరోపించింది.
AP Crime : ఐ లవ్ యూ.. అమ్మా అంటూ.. ప్రాణం తీసుకున్న యువకుడు
అమ్మా ఐ యామ్ వెరీ సారీ..ఇక నీ కొడుకు లేడమ్మా..జాగ్రత్తగా ఉండు..మళ్లీ వస్తాను..చెల్లి మానస కడుపున పుడతాను. నాకోసం మీరు ఉండాలి. నాన్నకు చెప్పు..ప్లీజ్ మా...ఐ మిస్ యూ మా... లవ్ యూ మా...అంటూ తల్లికి వీడియో కాల్ చేసి ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
AP Crime : చంపేశారా, చనిపోయిందా.. నర్సు దివ్యశ్రీ అనుమానాస్పద మృతి!
అనంతపురం జిల్లా సవేరా హాస్పిటల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నర్సుగా పనిచేస్తున్న దివ్యశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నైట్ డ్యూటీ చేసి హాస్టల్కు వెళ్లిన దివ్యశ్రీ కన్నుమూసింది. ఉదయం కుటుంబ సభ్యులతో మాట్లాడిన దివ్య మధ్యాహ్నాం మరణించింది.