కాంట్రవర్సికి కేరాఫ్.. ఆమ్రాపాలికి ఎందుకంతా క్రేజ్
IAS ఆఫీసర్ ఆమ్రపాలి ఏం చేసినా అది సంచలనమే. ప్రస్తుతం GHMC కమిషనర్గా దూకుడు కనబరుస్తున్న ఆమెను ఏపీకి రిపోర్టు చేసుకోవాలని కేంద్రం ఆదేశించడం తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే ఇది రేవంత్ సర్కార్కు కాస్త ఇబ్బంది పెట్టే విషయంగానే అనిపిస్తోంది.
ఆమ్రపాలి కి బిగ్ షాక్ ఏపీకి IAS ఆమ్రపాలి | Big Shock To GHMC Commissioner Amrapali | RTV
కేంద్రం షాక్ ఏపీకి ఆమ్రపాలి |Central Big Shock To GHMC Commissioner Amrapali | CM Revanth Reddy|RTV
Amrapali : జీహెచ్ఎంసీ Vs హైడ్రా.. వారికి ఆమ్రాపాలి వార్నింగ్!
జీహెచ్ఎంసీలో జీతం తీసుకుంటూ పూర్తి స్థాయిలో హైడ్రా కోసం పని చేస్తున్న అధికారులపై కమిషనర్ ఆమ్రపాలి సీరియస్ అయినట్లు తెలుస్తోంది. వారికి జీతాలు కూడా ఆపేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. తన ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ఆమె ఆగ్రహంంగా ఉన్నట్లు వార్తలు.
BREAKING: GHMC కమిషనర్ ఆమ్రపాలికి హైకోర్టు నోటీసులు
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి హైకోర్టు షాక్ ఇచ్చింది. జూబ్లీహిల్స్లో కొండ రాళ్లను పేల్చడం వల్ల తమకు ఇబ్బంది అవుతుందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్లను ప్రతి వాదులుగా చేర్చి త్వరలో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.
Amrapali : ఆమ్రపాలికి మరో కీలక బాధ్యత.. ఉత్తర్వులు జారీ చేసిన దానకిషోర్
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నీర్ణయం తీసుకుంది. ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, అవుటర్ రింగ్రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్గా అదనపు బాధ్యతలను అప్పగించింది. మెట్రో పాలిటన్ కమిషనర్ డాక్టర్ ఎం.దానకిషోర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
MOOSI : సీఎం రేవంత్ ఆదేశాలతో రంగంలోకి అమ్రపాలి.. మూసీ ప్రక్షాళనపై ఫోకస్
మూసీ ప్రక్షాళనపై రేవంత్ సర్కారు యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. ఐఏఎస్ అమ్రపాలి రంగంలోకి దిగి ఇంజనీర్ల బృందంతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, యమునా రివర్ ను ఆమె సందర్శించారు. రూ. 16,500 కోట్లతో మూసీ సుందరీకరణ పనులు ప్రారంభించనున్నారు.