Amit Shah: చేవెళ్లలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభ- LIVE
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు వికారాబాద్ లో ప్రచారం చేయనున్నారు. అమిత్ షా బహిరంగ సభ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు వికారాబాద్ లో ప్రచారం చేయనున్నారు. అమిత్ షా బహిరంగ సభ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తెలంగాణకు రానున్నారు. ఉదయం 9 గంటలకు చేవేళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్ లో జిరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం ఉ. 11 గంటలకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధీలోని వనపర్తిలో జరిగే సభలో ప్రసంగించనున్నారు.
TG: అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. రిజర్వేషన్లు రద్దు చేసేందుకు మోదీ, అమిత్ షా బయలుదేరారని విమర్శించారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న మోదీ, అమిత్ షాపై రాహుల్గాంధీ యుద్ధం ప్రకటించారని పేర్కొన్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు భవనగిరిలో పర్యటించారు. ఈ ఎన్నికలు ఓట్ ఫర్ జిహాద్, ఓట్ ఫర్ డెవలప్మెంట్ మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. తెలంగాణలో 10 ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపించాలని కోరారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత మిలిటెన్సీ దెబ్బతిన్నప్పటికీ, అది కొత్త మార్గాల్లో రూపుదిద్దుకుంది. ఎందుకంటే హైబ్రిడ్ మిలిటెన్సీ అస్త్రంగా ఉగ్రవాదులు పావులు కదుపుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
నేడు లోక్సభ మూడో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 93 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్ నుంచి బరిలోకి దిగారు. ప్రధాని మోదీ అహ్మదాబాద్లో తన ఓటు వినియోగించుకున్నారు.
భైరాన్పల్లి.. ఈ ఊరు పేరు వింటేనే రజాకార్లు హడలిపోయేవారు. అనేకసార్లు నిజాం మూకలను తరిమికొట్టిన గ్రామం ఇది. ఎన్నికల వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా భైరాన్పల్లిని తన ప్రసంగంలో గుర్తు చేశారు. దీంతో 1948లో జరిగిన ఆ నాటి నరమేధం గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు?
ప్రధాని మోడీ చేతగాని దద్దమ్మ, అమిషా ఒక లఫూట్ గాడు అంటూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ఆదివారం అదిలాబాద్ సభలో భార్యను కూడా ఏలుకోలేని మోడీ దేశాన్ని ఎలా ఏలుతాడో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.
ఏపీలో ధర్మవరంలో కూటమి అభ్యర్థుల తరపున కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి.. అమరావతి రాజధాని వంటి హామీలను అమిత్ షా ఇచ్చారు.