నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఆయనతో సాయంత్రం 7.23 PM గంటలకు ప్రమాణం చేయించారు. అనంతరం రాజ్ నాథ్ సింగ్ , నితీష్ గడ్కరీ, అమిత్ షా, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్ తదితరులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నరేంద్ర మోదీతో పాటు మొత్తం 71 మంది ఎంపీలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 30 మంది కేబినేట్ మంత్రులు, 5 గురు సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా), 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.
పూర్తిగా చదవండి..PM Modi Swearing-in Ceremony: మోదీ 3.0.. కొలువుదీరిన కొత్త ప్రభుత్వం..
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మోదీతో కలిపి మొత్తం 72 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 30 మంది కేబినేట్ మంత్రులు, 5 గురు సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా), 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.
Translate this News: