Telangana : తెలంగాణలో లోక్సభ ఎన్నికలు(Lok Sabha Elections) సమీపిస్తున్న వేళ.. రాజకీయ నేతలు దూకుడు పెంచేశారు. అధికార, విపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ఈరోజు భవనగిరిలో పర్యటించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ఈ ఎన్నికలు ఓట్ ఫర్ జిహాద్, ఓట్ ఫర్ డెవలప్మెంట్ మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. ఇప్పటివరకు జరిగిన మూడు విడుతల ఎన్నికల్లో 200 సీట్లకు చేరువయ్యామని.. మిగిలిన విడుతలతో కలిపి 400 సీట్లు గెలవనున్నామని వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణలో 10 కంటే ఎక్కువ ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపించాలని కోరారు.
పూర్తిగా చదవండి..Amit Shah : పది సీట్లలో గెలిపించండి : అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు భవనగిరిలో పర్యటించారు. ఈ ఎన్నికలు ఓట్ ఫర్ జిహాద్, ఓట్ ఫర్ డెవలప్మెంట్ మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. తెలంగాణలో 10 ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపించాలని కోరారు.
Translate this News: