Immigration Bill 2025: ఇండియా అలాంటి వారికి ధర్మసత్రం కాదన్న అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా భారత దేశం చొరబాటుదారులకు ధర్మసత్రం కాదని అన్నారు. లోక్సభలో గురువారం మ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 2025 కు సభ్యులు అమోదం తెలిపారు. దేశాభివృద్ధికి తోడ్పడే వలసలను మాత్రమే మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అమిత్ షా అన్నారు.