America : భర్తతో విభేదాల కారణంగా మూడేళ్ల కుమారుడ్ని కాల్చి చంపిన తల్లి!
భర్తతో ఉన్న విభేదాల కారణంగా కొడుకును తుపాకీతో కాల్చి చంపింది ఓ మహాతల్లి. అంతేకాకుండా..తాను కూడా కాల్చుకుని చనిపోయింది. అమెరికాలోని టెక్సాస్ లో ఈ దారుణం జరిగింది.
భర్తతో ఉన్న విభేదాల కారణంగా కొడుకును తుపాకీతో కాల్చి చంపింది ఓ మహాతల్లి. అంతేకాకుండా..తాను కూడా కాల్చుకుని చనిపోయింది. అమెరికాలోని టెక్సాస్ లో ఈ దారుణం జరిగింది.
అమెరికాలో ఓ స్వలింగ సంపర్కుడు దారుణానికి పాల్పడ్డాడు. సోషల్ మీడియా వేదికగా పరిచయాలు పెంచుకుని 50 మంది పురుషులతో శృంగారంలో పాల్గొన్నాడు. అయితే తనకు ఎయిడ్స్ సోకిన విషయాన్ని దాచి లైంగిక చర్యలకు పాల్పడగా.. అతన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు పోలీసులు. అందరికీ ఎయిడ్స్ సోకింది.
భవిష్యత్ యుద్దాల్లో ఎదురయ్యే సవాళ్లకు అనుగుణంగా ఏఐ సాంకేతికతను అభివృద్ది చేసుకుంటున్న అమెరికా తాజాగా ఓ యుద్ద విమానాన్ని నడిపే బాధ్యతను ఏఐకి అప్పగించింది.ఈ బాధ్యతను ఏఐ సమర్థవంతంగా పూర్తి చేసింది. కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్బేస్లో ఈ ప్రయోగాన్ని చేపట్టారు.
అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఓ నర్సుకు ఏకంగా 760 సంవత్సరాల జైలు శిక్ష పడింది. మూడు హత్య కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. హీథర్ ప్రెస్డీ(41) పిట్స్బర్గ్కు మూడు జీవిత కాలాలు అంటే 760 సంవత్సరాల జైలు శిక్ష ను విధించారు.
అమెరికాలోని పెద్ద కంపెనీలన్నీ భారతీయ సంతతికి చెందిన సీఈవోల నేతృత్వంలోనే ఉన్నాయి.అయితే ఈ నేపథ్యంలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అవేంటో చదివేయండి!
అమెరికాలోని సియాటెల్ లో ఇద్దరు చిన్నారులపై లైంగికదాడికి పాల్పడబోయే 67ఏళ్ల వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. ముందస్తు పక్కా సమాచారంతో అతన్ని పట్టుకునేందుకు వెళ్లగా పోలీసులపై నిందితుడు దాడి చేసేందుకు ప్రయత్నించాడు. వీడియో వైరల్ అవుతోంది.
అమెరికాలోని ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నివేశ్, గౌతమ్ అనే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. నివేశ్ది కరీనంగర్ జిల్లాలోని హుజురాబాద్. గౌతమ్ది జనగామ జిల్లాలోని శివునిపల్లి గ్రామ
భారతీయులు రికార్డు స్థాయిలో అమెరికా పౌరసత్వం పొందుతున్నారు. అమెరికా పౌరసత్వం పొందిన విదేశీయుల్లో భారతీయులు అత్యధికంగా నమోదు అయ్యి..రెండో స్థానంలో నిలిచారు.అమెరికా సెన్సస్ బ్యూరో వెల్లడించిన వివరాల ప్రకారం, 2022లో 65,960 మంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందారు
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు.జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం శివునిపల్లి గ్రామానికి చెందిన పార్శి గౌతమ్ కుమార్, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కు చెందిన ముక్క నివేశ్ అమెరికాలో కారు ప్రమాదంలో మృతి చెందారు.