Amaravati Iconic HOD Towers | బయట పడుతున్న రాజధాని పునాదులు | AP Capital Works | RTV
లండన్లో ఓ కంపెనీ తమ ఉద్యోగి డ్రెస్ కోడ్ పాటించలేదనే చిన్న కారణంతో ఉద్యోగం నుంచి తీసేసింది. చివరికి ఆ కంపెనీకి 30 వేల పౌండ్లు (రూ.32,20,818) జరిమానా పడింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.
ఏపీలోని అమరావతిలో 500పడకల ఈఎస్ఐ సెకండరీ కేర్హాస్పిటల్, 150పడకల సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు కేంద్రం ప్రాథమికంగా ఓకే చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా 14.55లక్షల మంది ఈఎస్ఐ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు.
అమరావతి రైల్వే నిర్మాణం కోసం కేంద్రం భూసేకరణ మొదలుపెట్టింది. ఈ మేరకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం మండలంలోని ఎర్రుపాలెం, కేశిరెడ్డిపల్లి గ్రామాల్లో 24.01 ఎకరాల భూమిని సేకరించబోతున్నారు.