Pak- Afghan: ఆఫ్ఘనిస్థాన్ పై పాక్ దాడి.. తొమ్మిది మంది పిల్లలతో సహా పది మంది మృతి
ఆఫ్ఘనిస్థాన్ లోని ఖోస్ట్ ప్రావిన్స్ శోక సంద్రంలో మునిగిపోయింది. అక్కడ పాక్ చేసిన దాడులు కారణంగా పది మంది చనిపోయారు. ఇందులో తొమ్మిది మంది పిల్లలే ఉన్నారు. అయితే పాక్ మాత్రం ఎప్పటిలానే ఈ దాడులను తాము చేయలేదని బుకాయిస్తోంది.
/rtv/media/media_files/2025/12/11/myanmar-2025-12-11-16-19-52.jpg)
/rtv/media/media_files/2025/11/26/afghan-2025-11-26-11-01-53.jpg)
/rtv/media/media_files/2025/10/18/afghan-cricketers-2025-10-18-07-26-29.jpg)
/rtv/media/media_files/2025/05/29/vJebHhpJ0QIoTqpNRT3Z.jpeg)