విమాన ప్రయాణికులను కాపాడిన రియల్ హిరోయిన్స్..
తమిళనాడులోని తిరుచురాపల్లి ఎయిర్పోర్టులో విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేసిన పైలట్లుపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా మహిళా పైలట్ మైత్రీ శ్రీకృష్ణ ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.