Satellite Pics: పాక్ భూగర్భ ఎయిర్ బేస్ లను కూడా నాశనం చేసిన భారత్..ఉపగ్రహ చిత్రాలు
ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ వైమానిక స్థావరాలను చాలా వాటినే నాశనం చేసింది భారత్. అయితే తాజాగా బయటపడ్డ ఉపగ్రహ చిత్రాల్లో పాకిస్తాన్ లోని మురిద్ లో ఉన్న భూగర్భ స్థావరాలు కూడా నాశనం అయ్యాయి అని తెలుస్తోంది. ఇది జమ్మూ కాశ్మీర్ కు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది.
/rtv/media/media_files/2025/12/18/pak-air-base-2025-12-18-19-27-56.jpg)
/rtv/media/media_files/2025/05/28/amv4bfBI4hK8ndsy2a3m.jpg)
/rtv/media/media_files/2025/05/13/nBFRAqWPZCl2qmwF8ekx.jpg)