BIG BREAKING: ఎయిర్ ఇండియాకు బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన డీజీసీఏ!
విమానాల్లో భద్రత, సిబ్బంది వ్యవహారాలపై కఠినంగా వ్యవహరిస్తుండటంతో ఎయిరిండియాకు డీజీసీఏ నాలుగు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. క్యాబిన్ సిబ్బంది విశ్రాంతి, శిక్షణా నిబంధనలు, నిర్వహణ కార్యకలాపాలకు సంబంధించి ఉల్లంఘనలు జరిగినట్లు ఎయిరిండియా ఒప్పుకుంది.