Sudan Tragedy: సూడాన్ లో విరిగిపడిన కొండచరియలు..1000 మంది మృతి
ప్రపంచంలో వరుసపెట్టి ఘోర విపత్తులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆఫ్రికాలోని సూడాన్ లో కొండ చరియలు విరిగి పడడంతో ఓ గ్రామం మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. 1000 మందికి పైగా మృతి చెందారు.
ప్రపంచంలో వరుసపెట్టి ఘోర విపత్తులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆఫ్రికాలోని సూడాన్ లో కొండ చరియలు విరిగి పడడంతో ఓ గ్రామం మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. 1000 మందికి పైగా మృతి చెందారు.
ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ విపత్తులో 800 మందికి పైగా మరణించగా, 2,500 మందికి పైగా గాయపడ్డారని తాలిబాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. భూకంప కేంద్రం నంగర్హార్ ప్రావిన్స్లోని జలాలాబాద్ సమీపంలో ఉంది.