BIG BREAKING: జగన్, కొడాలి నానితో పాటూ..8 మంది వైసీపీ నేతలపై కేసు
మాజీ సీఎం జగన్ సహా మరో 8 మంది వైసీపీ నేతలపై గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్పినా గుంటూరు మిర్చియార్డులో వైసీపీ నేతలు కార్యక్రమం నిర్వహించారు.
వైసీపీ లీడర్స్ కు పవన్ మాస్ వార్నింగ్.! | Deputy CM Pawan Kalyan Mass Warning to YCP Leaders | RTV
AP: వైసీపీ నేతలకు నోటీసులు
AP: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని వైసీపీ ముఖ్యనేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు జగన్ పాపప్రక్షాళన కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా నోటీసులు ఇచ్చారు. మరికొందరిని హౌస్ అరెస్ట్ చేశారు.
AP High Court : వైసీపీ నేతలకు హైకోర్టు బిగ్ షాక్
AP: వైసీపీ నేతలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్, టీడీపీ కార్యాలయం దాడి కేసులో రఘురాం, అప్పిరెడ్డి, నందిగామ సురేష్, దేవినేని అవినాష్ సహా పలువురు నేతలు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.
Andhra Pradesh : అంబేద్కర్ విగ్రహంపై దాడి.. వైసీపీ శ్రేణుల నిరసన..!
విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై దాడికి నిరసనగా కడపలో వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడి హేయమైన చర్య అని కొవ్వొత్తులతో నిరసన చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
YCP VS Pawan : మీ ఏడుపులే.. నాకు దీవెనలు .. పవన్ దెబ్బకు బూతుల మంత్రుల అడ్రస్ గల్లంతు
ప్యాకేజీ స్టార్, పావలా కల్యాణ్, షకీలా సాబ్.. పీకే గాడు..మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. అంటూ పవన్ కల్యాణ్ ను తిట్టిపోసిన వైపీసీ నేతలు ఘోర పరాజయం పాలయ్యారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పవన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్న వీరంతా ఓటమితో ముఖం చాటేసారు.
AP : సొంత జిల్లాలో సీఎం జగన్.. తిరగబడ్డ వైసీపీ నేతలు!
ప్రొద్దుటూరులో వైసీపీ అసమ్మతి నేతల ఆత్మీయ సమావేశంలో ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు దర్శనమివ్వడం హాట్ టాపిక్ గా మారింది. స్థానిక ఎమ్మెల్యే రాచమల్లుకు మద్ధతు ఇవ్వబోమని వైసీపీ నాయకులు తేల్చి చెప్పారు.
AP: వైసీపీలో భగ్గుమన్న అంతర్గత విభేదాలు.. ఏకంగా సర్పంచ్ తల నరుకుతానంటూ బెదిరింపులు!
ఎన్టీఆర్ జిల్లా వైసీపీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. త్రినాథ్ వర్గం నేతలు తమను తల నరికి చంపుతామని బెదిరిస్తున్నారని పెనుగంచిప్రోలు మండలంలోని అనిగండ్లపాడు సర్పంచ్ బోజండ్ల జ్యోతి-బ్రహ్మం దంపతులు ఆరోపిస్తుండడం చర్చనీయాంశమైంది.
/rtv/media/media_files/2025/02/19/3ItNJRiCKdX8qebwT9yg.jpg)
/rtv/media/media_files/jdzo7EvpPkzzIxaRJngW.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/YSRCP-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/ycp-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/New-Project-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/jagan-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-05T125223.800-jpg.webp)