Andhra Pradesh: ఏపీలో వేసవి సెలవులు పొడిగింపు..

ఏపీలో జూన్12 వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ నెల 12 పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా 13న రీఓపెన్‌ అవుతాయని వెల్లడించింది. జూన్ 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Andhra Pradesh: ఏపీలో వేసవి సెలవులు పొడిగింపు..
New Update

ఏపీలో వేసవి సెలవులను పొడిగించారు. మే 12 వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. షెడ్యూల్ ప్రకారం 12న పాఠశాలలు పున:ప్రారంభం కావాల్సి ఉండగా.. 13న రీఓపెన్‌ అవుతాయని వెల్లడించింది. ఈ నెల 12న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం మరొక రోజును సెలవును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 13న రాష్ట్రంలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి.

Also Read: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి.. 10 మంది మృతి

#andhra-pradesh #telugu-news #schools
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి