/rtv/media/media_files/2025/05/30/VY1x5zVf3PW749OP9fBK.jpg)
RCB Final
ఐపీఎల్లో ఆర్సీబీ జట్టు టైటిల్కు కేవలం ఒక్క దూరంలో మాత్రమే ఉంది. గురువారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో గెలిచింది. క్వాలిఫయర్ మ్యాచ్లో గెలిచి డైరెక్ట్గా ఫైనల్కి చేరింది. ఈ సీజన్లో ఆర్సీబీ జట్టు మొదటి నుంచి అద్భుతమైన ప్రదర్శనను కనబర్చింది. ఆర్సీబీ జట్టు ఫైనల్కు వెళ్లడంతో ఫ్యాన్స్ ఫుల్ ఆనంద పడుతున్నారు. ఈ సాలా కప్ నమ్దే అంటే సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: BJP Leader Missing: వ్యాన్ నదిలో పడి బీజేపీ నాయకురాలు గల్లంతు.. మరో 8మంది
अब बताओ इसमें इसके पति की क्या गलती है 🤔pic.twitter.com/HWiGvWuIUJ
— Pooran singh (@Bharangar320) May 29, 2025
ఇది కూడా చూడండి: AP Crime: ఏపీలో మరో లవ్స్టోరీ.. ప్రేమ విఫలమైందని బాలిక ఆత్మహత్యాయత్నం
మటన్ వండి పార్టీ..
అయితే పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఓ మహిళ చేతిలో పెద్ద బ్యానర పట్టుకుని కనిపించింది. ఆర్సీబీ ఫైనల్లో గెలవకపోతే భర్తకు విడాకులు ఇస్తానని రాసి ఉన్న బ్యానర్ పట్టుకుంది. ఈ ఫన్నీ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు ఇదేక్కడి వింత ప్రేమ అని అంటున్నారు. ఎంత ఆర్సీబీ మీద ప్రేమ ఉంటే మాత్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో పాటు మరో ఫ్యాన్ కూడా అందరికీ మటన్ వండి పార్టీ ఇచ్చాడు. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చూడండి: Bayya Sunny Yadav Issue: 'ఆపరేషన్ సిందూర్' టైంలో సన్నీ యాదవ్ పాక్లో ఏం చేశాడు?.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!
— Ghar Ke Kalesh (@gharkekalesh) May 29, 2025
ఇది కూడా చూడండి: Hyderabad Sexual Assault Case: యువతికి మత్తు మందు ఇచ్చి లైంగికదాడి.. ఫొటోలు, వీడియోలు తీసి రూ.కోటి ఇవ్వాలని బ్లాక్ మెయిల్..
IPL 2025 | kohli | final | rcb | latest-telugu-news