/rtv/media/media_files/2025/06/04/mHTNK7GZ0Nn37MOvxKRi.jpg)
RCB విక్టరీ పరేడ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి, 52 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 18 ఏళ్ల తరువాత ఆర్సీబీ కప్ గెలవడంతో భారీ సంఖ్యలో అభిమానులు చిన్నస్వామి స్టేడియానికి వచ్చారు.
ये चूतिए फैंस सेलीब्रेशन करने गये थे।
— Samrat त्रिपाठी 🇮🇳 (@SamratJiii) June 4, 2025
बैंगलोर सबसे व्यस्त शहर है विश्व की बात की जाए टाप फाइव में होगा। खराब ट्रैफिक के मामले में विराट कोहली ने जीत लिया ट्राफी।
तुम ससुरे अपने प्राणों को क्यों दांव पर लगा रहे हो।#chinnaswamystadium pic.twitter.com/oUI80YpUlz
Also Read : బెండకాయ కాదు.. సంజీవని.. ఎంత ఆరోగ్యమో తెలుసా..?
Also Read : RCB విజయంతో తాగి ఊగేశారు భయ్యా.. ఏరులై పారిన బీర్లు!
కారణాలు ఇవే
1. ఆర్సీబీ 18 ఏళ్ల తరువాత కప్ కొట్టడంతో సొంతగడ్డపై ఆటగాళ్లను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.
2. భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని అంచనా వేయలేకపోయిన కర్ణాటక ప్రభుత్వం కూడా ఏర్పాట్లు సరిగ్గా చేయలేకపోయింది.
3. కప్ గెలిచిన మరునాడే సన్మాన సభ పెట్టడం కూడా తప్పే అయింది. కప్ గెలిచిన ఉత్సాహం, సంబరాలు ముగియకుముందే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయడంతో అభిమానులు భారీగా పోటెత్తారు.
ఒకవేళ మర్నాడే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయాలని అనుకున్న అభిమానులు లేకుండా చిన్న వేదికలపై చేయాల్సి ఉండేది.
4. చిన్నస్వామి స్టేడియానికి భారీ సంఖ్యలో అభిమానులు రావడం,ముందుగానే గేట్లు తెరవకపోవడం.. ఒక్కసారిగా గేట్లు తెరవడంతో అభిమానులు పోటెత్తారు. దీంతో తొక్కిసలాట అయింది.
5. పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం కూడా తొక్కిసలాటకు మరో కారణం
Also Read : మెఘాతో మీకున్న మతలాబు ఏంటి?.. కవిత సంచలన ఆరోపణలు!
Also Read : మొన్న సంధ్య థియేటర్, నేడు చిన్నస్వామి స్టేడియం.. తొక్కిసలాటకు కామన్ కారణాలివే!
bengaluru | chinnaswamy-stadium | RCB victory parade stampede