కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన కాళేశ్వరం కమిషన్.. 90 శాతం పంప్హౌస్లు నిర్మించిన మెఘా సంస్థ యజమానికి ఎందుకు ఇవ్వదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలినా ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదన్నారు. ఆ తర్వాత కూడా అనేక ప్రాజెక్టులు కట్టబెట్టి ప్రజల సొమ్మును దోచుకునేందుకు మేఘా సంస్థకు సహకరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్కు రక్షణ కవచంలా ఉంటామన్నారు. నీళ్లు తీసుకురావడం కేసీఆర్ చేసిన తప్పా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మూడు బ్యారేజీలేనా..? అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుంటోందన్నారు. -బనకచర్ల ప్రాజెక్ట్పై ఈటల ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు.
మెఘాతో మీకున్న మతలాబు ఏంటి?.. కవిత సంచలన ఆరోపణలు!
కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన కాళేశ్వరం కమిషన్.. 90 శాతం పంప్హౌస్లు నిర్మించిన మెఘా సంస్థ యజమానికి ఎందుకు ఇవ్వదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలినా ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదని ఫైర్ అయ్యారు.
New Update
తాజా కథనాలు