ఫోటో తీయించుకుంటే..టమాటాలు ఉచితం!
తన వద్ద ఫోటో తీయించుకుంటే కనుక వారికి ఉచితంగా టమాటాలు ఇస్తానని ఆ ఫ్లెక్సీల్లో పేర్కొన్నాడు. దాంతో బుధవారం ఒక్కరోజే అతని వద్ద సుమారు 32 మంది ఫోటోలు తీయించుకున్నారు.
తన వద్ద ఫోటో తీయించుకుంటే కనుక వారికి ఉచితంగా టమాటాలు ఇస్తానని ఆ ఫ్లెక్సీల్లో పేర్కొన్నాడు. దాంతో బుధవారం ఒక్కరోజే అతని వద్ద సుమారు 32 మంది ఫోటోలు తీయించుకున్నారు.
మెక్సికో నగరంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
Akkineni Naga Chaitanya | శ్రీకాకుళం మత్స్యకారులతో మాట్లాడి వారి జీవన విధానం,స్థితి గతులను పరిశీలించడానికి చైతన్య అక్కడికి వెళ్లినట్లు చెప్పారు
వరద బాధిత ప్రాంతాల్లో సమర్థవంతంగా సహాయ పునరావాసం కార్యక్రమాలు జరగాలన్నారు. విమర్శలకు తావులేకుండా చూడాలి.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపత్తుల సమయంలో కలెక్టర్లు సహా, అధికారులకు ముందస్తుగా నిధులు విడుదల చేస్తున్నామన్నారు. అవసరమైన వనరులను సమకూరుస్తూ మిమ్మల్ని ఎంపవర్ చేస్తున్నామని అన్నారు సీఎం. టీఆర్-27 నిధులను సకాలంలో విడుదల చేస్తున్నానని తెలిపారు. సహాయ, పునరావాస చర్యలు సమర్థవంతంగా..
జయసుధ బీజేపీలో చేరడంతో పార్టీకి ఏ మేరకు లాభం చేకూరనుంది..అధిష్థానం భావిస్తున్నట్టుగా ఆమె విజయ్ శాంతికి గట్టి పోటీ ఇస్తారా.. అవసరమైతే చెక్ పెట్టేంత సత్తా జయసుధకు ఉందా.. ఇప్పటికే ఎన్నో పార్టీలు మారిన ఆమెకు బీజేపీ అధిష్టానం ఇచ్చిన హామీలేంటీ..??
ఇప్పుడు అందరి చూపు పవన్ కల్యాణ్ పై ఉంది. మొదటి రెండు విడతల వారాహి యాత్రలతో వైసీపీకి వణుకు పుట్టించిన పవన్ మూడో విడత యాత్రలో ఏం చేయబోతున్నారు? ఎలాంటి మెరుపులు మెరిపించబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
రాబోయే తెలంగాణ ఎన్నికలతో సౌత్ గేట్ ను ఓపెన్ చేయాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయిన బీజేపీ అధిష్టానం.. ఆ బాధ్యతలను అమిత్ షాకు అప్పగించింది. దీంతో కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న టీబీజేపీలో హల్ చల్ మొదలైంది. మరోవైపు రానున్న ఎన్నికల్లో 75 స్థానాలను కైవసం చేయడానికి స్కెచ్ వేస్తున్న బీజేపీ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయడానికి ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ వైరల్ అవుతోంది.
సకాలంలో రుణాలు చెల్లించే మహిళలకు ఇప్పటివరకూ వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.4,696,05 కోట్లు చెల్లించాలమని చెప్పారు. పొందుపు సంఘాలకు రుణాలపై 9 శాతం వడ్డీ వర్తింపజేసేలా బ్యాంకర్ల సమావేశంలో ఒత్తిడి తెచ్చి చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని మహిళలు ఆదాయ మార్గాలుగా మార్చుకోవాలని సూచించారు. చేయూత కార్యక్రమంలో స్వయం ఉపాధిని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సీఎం..
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కాలనీకి చెందిన శ్రావణ్ ఇటీవల రూ.65 వేలు పెట్టి ఆటమ్ ఎలక్ట్రిక్ బైక్ ను కొనుగోలు చేశాడు. దీంతో కొన్న బైక్ పై జామ్ జామ్ అంటూ షికార్లు చేస్తున్నాడు. పెట్రోల్ అవసరం లేని ఈ ఎలక్ట్రిక్ బైక్ తో డబ్బు ఆదా అవుతుందని భావించాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం కూరగాయల కోసమని మంచిర్యాల మార్కెట్ కు బైక్ పై జాలీగా..