క్రైంబ్రేకింగ్: అసెంబ్లీ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ యువకుడు..అలర్ట్ అయిన పోలీసులు!! అసెంబ్లీ గేట్ ఎదుట ఓ యువకుడు సూసైడ్ అటెప్ట్ చేయడం తీవ్ర కలకలం రేపింది. తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ ఒంటి పై పోసుకొని అంజి రెడ్డి అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాగా, తన భూమిని ప్రభుత్వం తీసుకొని పరిహారం ఇవ్వలేదని తీవ్ర మనస్థానం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు చెప్పిన అంజిరెడ్డి.. By P. Sonika Chandra 05 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్నేను గెలిస్తే విశాఖను దుబాయ్, సింగపూర్ లా చేస్తా: కేఏ పాల్ తాను విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నానని.. గెలిస్తే విశాఖను దుబాయ్ లా, సింగపూర్ లా మారుస్తానని పేర్కొన్నారు. కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్ముతుంటే జగన్, పవన్, చంద్రబాబు అడ్డుకోలేదని పాల్ దుయ్యబట్టారు. ఆంధ్ర ప్రదేశ్ ని చంద్రబాబు సర్వనాశనం చేశారన్నారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ వయస్సులో చిన్న కాబట్టి.. తమ్ముడు అంటానని చెప్పారు. పవన్ వారాహి యాత్ర, మోడీ యాత్ర, నారాహి యాత్ర.. వీటన్నింటినీ పవన్ రద్దు చేసుకోవాలని చెప్పారు. పవన్ కు ఓటు బ్యాంక్ లేదని, స్థిరత్వం కూడా లేదని.. By E. Chinni 05 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్డేటా కనెక్షన్ లేకుండానే మొబైల్ లో టీవీ ప్రసారాలు... కొత్త టెక్నాలజీ తెచ్చే యోచనలో కేంద్రం...! డైరెక్ట్-టు-హోమ్(డీటీహెచ్) తరహాలో డేటా కనెక్షన్ లేకుండా మొబైల్ ఫోన్ లకు టీవీ చానెల్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీని కోసం డీ2ఎం(డైరెక్ట్ టు హోమ్) అనే సాంకేతికతను తీసుకు వచ్చే యోచనలో వున్నట్టు సమాచారం. ఈ మేరకు ఛానెల్స్ ప్రత్యక్ష ప్రసారం విషయంలో సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. By G Ramu 05 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ఆ భయంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు: ఎంపీ రెడ్డప్ప తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుపై చిత్తూరు ఎంపీ రెడ్డప్ప తీవ్ర విమర్శలు గుప్పించారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పుంగనూరు ఘటనపై రియాక్ట్ అయ్యారు. కుప్పంలో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది.. అందుకే కుట్రలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. కుప్పంలో స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశాం.. వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ కనుమరుగు అవుతుందనే భయంతోనే చంద్రబాబు.. ఈ దాడులు చేయిస్తున్నారని.. By E. Chinni 05 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్కనుసైగ చేయండి చాలు..వీరి కథ మేము చూసుకుంటాం: పరిటాల సునీత! చిత్తూరు జిల్లా పుంగనూరులో శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై వైసీపీ వారు చేసిన దాడిని నిరసిస్తూ శనివారం టీడీపీ కార్యకర్తలు, నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. By Bhavana 05 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrollingఅవి మొన్నటి వరకు పచ్చని పొలాలు.. కాని ఇప్పుడు ఇసుక మేటలు.. భారీ వర్షాలతో మిగిలింది అన్నదాతల కన్నీటి వ్యధలే!! ప్రకృతి కన్నెర్ర..అన్నదాతలకు కన్నీళ్లే మిగిల్చింది. కన్నీటి వ్యధలు తప్పా.. కంటి ముందు వారికి ఏం కనిపించడం లేదు. మొన్నటి వరకు పచ్చని పైరుతో కళకళలాడిన పొలాలు ఇప్పుడు ఇసుక మేటలయ్యాయి. భారీ వర్షాలకు పొలం నిండా ఇసుక దిబ్బలే నిండుకున్నాయి. దీంతో ఏం చేయాలో..అన్నదాతకు దిక్కుతోచడం లేదు..! దీంతో వేలాది ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది... By P. Sonika Chandra 05 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్'శ్రీవారి సేవ' ఉచితం.. ఎవరికీ డబ్బులు ఇవ్వకండి: టీటీడీ ఈవో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే భక్తులు నమ్మవద్దని సూచించారు. సేవ సాఫ్ట్ వేర్ ఖచ్చితంగా ఉంటుందని.. దాన్ని ఎవరూ హ్యాక్ చేయలేరని ధర్మారెడ్డి తెలిపారు. శ్రీవారి సేవ చేస్తున్న మహిళలను గౌరవప్రదంగా 'అమ్మ' అని పిలవాలన్నారు. సేవ టికెట్లు అడ్వాన్స్ బుకింగ్, లక్కీ డిప్ విధానం, తిరుమల సీఆర్వో వద్ద ఒకరోజు ముందుగా పేర్లను నమోదు చేసుకుంటే డిప్ ద్వారా సేవా టికెట్లు కేటాయించబడుతుందని చెప్పారు. అలాగే ప్రతిరోజు ఆన్ లైన్ లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు 15 వేలు, ఎస్ ఎస్ డి టోకెన్లు 15 వేలు, దివ్యదర్శనం టోకెన్లు 15 వేలు తిరుపతిలో కేటాయిస్తున్నామని.. By E. Chinni 05 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్నాకు ఆత్మహత్యే శరణం అంటూ సెల్ఫీ వీడియో! ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్, వన్ టౌన్ సీఐ వెంకట రమణ లు నాతో నగ్న పూజలు చేయించి నన్ను వేధిస్తున్నారంటూ ఓ మహిళ విడుదల చేసిన వీడియోలు ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో కాకపుట్టిస్తుంది By Bhavana 05 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్దరించాలి... స్పీకర్ ను కలిసిన అదిర్ రంజన్ చౌదరి...! రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్దరించాలని లోక్సభ స్పీకర్ను కాంగ్రెస్ లోక్ సభ పక్షనేత అదీర్ రంజన్ చౌదరి కలిశారు. మోడీ ఇంటి పేరు కేసులో దాఖలైన పరువు నష్టం కేసులో సుప్రీం కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్దరించాలని కోరామని తెలిపారు. ఆలస్యం అయితే ప్రభుత్వం మరిన్ని అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని పేర్కొన్నారు. By G Ramu 04 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn