రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్దరించాలని లోక్సభ స్పీకర్ను కాంగ్రెస్ లోక్ సభ పక్షనేత అదీర్ రంజన్ చౌదరి కలిశారు. మోడీ ఇంటి పేరు కేసులో దాఖలైన పరువు నష్టం కేసులో సుప్రీం కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్దరించాలని కోరామని తెలిపారు. ఆలస్యం అయితే ప్రభుత్వం మరిన్ని అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్దరించాలి… స్పీకర్ ను కలిసిన అదిర్ రంజన్ చౌదరి…!
రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్దరించాలని లోక్సభ స్పీకర్ను కాంగ్రెస్ లోక్ సభ పక్షనేత అదీర్ రంజన్ చౌదరి కలిశారు. మోడీ ఇంటి పేరు కేసులో దాఖలైన పరువు నష్టం కేసులో సుప్రీం కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్దరించాలని కోరామని తెలిపారు. ఆలస్యం అయితే ప్రభుత్వం మరిన్ని అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Translate this News: