చిత్తూరు జిల్లా పుంగనూరులో శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై వైసీపీ వారు చేసిన దాడిని నిరసిస్తూ శనివారం టీడీపీ కార్యకర్తలు, నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎక్కడికక్కడ పోలీసులు వారిని అదుపులోనికి తీసుకుని అరెస్ట్ లు చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ దాడిని నిరసిస్తూ ఆందోళనకు దిగిన మాజీ మంత్రి పరిటాల సునీతను పోలీసులు అరెస్ట్ చేశారు.
పూర్తిగా చదవండి..కనుసైగ చేయండి చాలు..వీరి కథ మేము చూసుకుంటాం: పరిటాల సునీత!
చిత్తూరు జిల్లా పుంగనూరులో శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై వైసీపీ వారు చేసిన దాడిని నిరసిస్తూ శనివారం టీడీపీ కార్యకర్తలు, నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు.
Translate this News: