డైరెక్ట్-టు-హోమ్(డీటీహెచ్) తరహాలో డేటా కనెక్షన్ లేకుండా మొబైల్ ఫోన్ లకు టీవీ చానెల్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీని కోసం డీ2ఎం(డైరెక్ట్ టు హోమ్) అనే సాంకేతికతను తీసుకు వచ్చే యోచనలో వున్నట్టు సమాచారం. ఈ మేరకు ఛానెల్స్ ప్రత్యక్ష ప్రసారం విషయంలో సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
పూర్తిగా చదవండి..డేటా కనెక్షన్ లేకుండానే మొబైల్ లో టీవీ ప్రసారాలు… కొత్త టెక్నాలజీ తెచ్చే యోచనలో కేంద్రం…!
డైరెక్ట్-టు-హోమ్(డీటీహెచ్) తరహాలో డేటా కనెక్షన్ లేకుండా మొబైల్ ఫోన్ లకు టీవీ చానెల్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీని కోసం డీ2ఎం(డైరెక్ట్ టు హోమ్) అనే సాంకేతికతను తీసుకు వచ్చే యోచనలో వున్నట్టు సమాచారం. ఈ మేరకు ఛానెల్స్ ప్రత్యక్ష ప్రసారం విషయంలో సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Translate this News: