Rahul Travelled in Tejaswi yadav Jeep:వాళ్ళిద్దరూ ఇద్దరు బడా నేతల కుమారులు. వేర్వేరు పార్టీలు అయినా ఒకే కూటమిలో ఉన్నారు. ఒకే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఇండియా కూటమిలో ఇద్దరూ ముఖ్య నేతలు. అందులో ఒకరు కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాందీ అయితే అర్జేడీ నేత తేజస్వి యాదవ్ మరొకరు. ప్రస్తుతం రాహుల్ చేస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఆయన తేజస్వి యాదవ్ జీపులో ప్రయాణం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు పాపులర్ అవుతోంది. ఇద్దరు బడా నేతల కుమారులు ఇలా ఒకే వాహనంలో వెళ్ళడం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. జేడీయూ-ఆర్జేడీ బంధం ముగిశాక వీరిద్దరూ కలిసి ప్రచారంలో పాల్గొనడంతో మరింత క్రేజ్ వస్తోంది.
పూర్తిగా చదవండి..Bharath Jodo Yatra:తేజస్వి యాదవ్ జీపులో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ జీప్లో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ప్రయాణించారు. తేజస్వీతో పాటూ జీపులో రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేవారు. కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
Translate this News: