MLA Raja Singh : ఏదైనా కాలనీల్లో, బస్తీలో డ్రగ్స్ (Drugs) అమ్ముతూ కనిపిస్తే వారిపై కేసు పెట్టవద్దని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) క్రైమ్ ను ఏవిధంగా కంట్రోల్ చేస్తున్నారో దృష్టిపెట్టాలని శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. పిల్లల బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందని, పిల్లలు ఏం చేస్తున్నారనే దానిపై నజర్ పెట్టాలని సూచించారు.
పూర్తిగా చదవండి..Telangana : డ్రగ్స్ను కంట్రోల్ చేయండి-ఎమ్మెల్యే రాజాసింగ్
ప్రతీ పబ్లోనూ పెద్దెత్తున డ్రగ్స్ సప్లయ్ అవుతున్నాయి.వాటి నుంచి యువతను కాపాడుకోవడం మన బాధ్యత అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.ఉత్తరప్రదేశ్ సీఎం యోగి క్రైమ్ను ఏవిధంగా కంట్రోల్ చేస్తున్నారో దృష్టి పెట్టండని సీఎం రేవంత్ రెడ్డికి ఆయన రిక్వెస్ట్ చేశారు.
Translate this News: