Nipah, Zika, Chandipura Virus: దేశంలో వైరస్ ప్రమాదం పెరిగింది. కేరళలో నిపా, గుజరాత్లోని చండీపురా, మహారాష్ట్రలో జికా వైరస్ భయం పెరిగింది. గుజరాత్లో చండీపురా వైరస్ కారణంగా ఇప్పటివరకు 27 మరణాలు సంభవించగా.. కేరళలో నిపా వైరస్ కారణంగా 14 ఏళ్ల బాలుడు మరణించగా , మహారాష్ట్రలో 28 జికా వైరస్ కేసులు కనుగొనబడ్డాయి. మూడు రాష్ట్రాల్లో మూడు వేర్వేరు వైరస్లపై కేంద్ర ఆరోగ్య సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఈ మూడు వైరస్లు ఏమిటి..? వాటి నుంచి వచ్చే ప్రమాదాలు ఏమిటో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Viral Infections: జికా, నిపా లేదా చండీపురా…ఏ వైరస్ అత్యంత ప్రమాదకరం?
ఈ సీజన్లో వైరస్లు చాలా యాక్టివ్గా మారతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వివిధ రాష్ట్రాల్లో పెరుగుతున్న వైరస్ ముప్పుపై కేంద్ర ఆరోగ్య సంస్థలు అప్రమత్తంగా ఉండాలి. ఇక నిపా, జికా, చండీపురా వైరస్ లలో ఏది అత్యంత ప్రమాదకరమో తెలుసుకునేందుకు ఆర్టికల్ లోకి వెళ్లండి.
Translate this News: