Mock Drill: ఇండియాలో సివిల్ డిఫెన్స్ మాక్‌డ్రిల్ వాయిదా.. ఎందుకంటే?

ఆపరేషన్ షీల్డ్ పేరుతో సరిహద్దు రాష్ట్రాల్లో రెండవసారి సివిల్ డిఫెన్స్ మాక్‌డ్రిల్ మే 29న నిర్వహించాలని కేంద్రం నిర్ణయించుకుంది. దాన్ని మే 31 (శనివారం)నికి వాయిదా వేసింది. పరిపాలనా కారణాలతో వాయిదా వేశామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

New Update
Mock Drills in Kacheguda Railway Station

Mock Drills in Kacheguda Railway Station

సివిల్ మాక్‌డ్రిక్ వాయిదా వేస్తూ హోం మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ఆపరేషన్ షీల్డ్ పేరుతో సరిహద్దు రాష్ట్రాల్లో రెండవసారి సివిల్ డిఫెన్స్ మాక్‌డ్రిల్ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించుకుంది. మే 29న జరగాల్సిన  మాక్‌డ్రిల్ శనివారానికి వాయిదా వేసింది. పరిపాలనా కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పుడు దానిని మే 31న నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు తమని తాము ఎలా రక్షించుకోవాలని మాక్‌డ్రిల్‌లో శిక్షణ ఇవ్వనున్నారు.

Also Read :  పాకిస్తాన్‌తో అఫ్గనిస్తాన్ యుద్ధం.. భీకర కాల్పులు

Also Read :  రాష్ట్రంలో వాటిని అణిచివేయడానికి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు

Civil Defense Mock Drill

గతంలో మే మొదటి వారంలో దేశవ్యాప్తంగా సివిడ్ డిఫెన్స్ మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌తో సహా పాకిస్తాన్ సరిహద్దులోని కేంద్రపాలిత ప్రాంతాలలో జరగనుంది. ఫస్ట్ మాక్‌డ్రిల్ సమయంలో ముందు రోజే పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది ఇండియన్ ఆర్మీ.

Also Read :  జూన్‌ 10 నాటికి జగన్‌ అరెస్టు ఖాయం.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Also Read :  తెల్లటి మచ్చలను వదిలించుకోవాలనుకుంటున్నారా? ఇలా చేయండి

 

civil defense mock drill | union-home-ministry | postponement | india pak war | latest-telugu-news | action on pakistan

Advertisment
Advertisment
తాజా కథనాలు