/rtv/media/media_files/2025/04/26/GFyzK09DAEuMJh5x4HBX.jpg)
Jammu
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా బుధవారం అర్థ రాత్రి వైమానిక దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడి తర్వాత కూడా జమ్మూ కశ్మీర్లో పాక్ నిరంతరం కాల్పులు జరుపుతోంది. సరిహద్దు అవతల నుంచి పాక్ కాల్పులు చేసింది. ఆ తర్వాత కర్నా ప్రాంతంలోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దళాలు షెల్లు, మోర్టార్లను ప్రయోగించాయని భద్రతా అధికారులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Mallikarjun Kharge: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్పై ఖర్గే సంచలన కామెంట్స్!
Jammu Kashmir Attack In Border
Leepa valley, Kupwara, Jammu & Kashmir
— War & Gore (@Goreunit) May 7, 2025
Heavy exchange of fire between Indian army & Pakistan army on LOC. pic.twitter.com/pFndZ1YNpV
ఇది కూడా చూడండి: Mother’s Day 2025: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్
ఇదిలా ఉండగా.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతీకార చర్య తీసుకుంటూ మే 07వ తేదీ బుధవారం రాత్రి 1.30 గంటలకు 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడి చేసింది. ఈ దాడికి 'ఆపరేషన్ సిందూర్' అని పేరు పెట్టారు. భారత ఆర్మీ.. పాకిస్తాన్లోని 4 ప్రదేశాలను, పీఓకేలోని 5 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతోంది.అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ లోపు ఉన్న ఉగ్రవాదుల స్థావరాలను భారత్ టార్గెట్ చేసింది.
ఇది కూడా చూడండి: Hydra Police Station: హైడ్రా పోలీస్ స్టేషన్ షురూ.. ఇక తోక జాడిస్తే.. రంగు పడుద్ది..!
Lieutenant Vinay Narwal and Himanshi, both 26-year-old officers in the Indian Navy, were married on April 16, 2025, and set off for their honeymoon in Pahalgam, Jammu and Kashmir. But their happiness was short-lived. That very day, at 2:30 PM, terrorists opened fire. Vinay was… pic.twitter.com/WsMVub0EQP
— India in Russia (@IndEmbMoscow) April 30, 2025
ఇది కూడా చూడండి: operation Sindoor: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!
jammu kashmir attack