/rtv/media/media_files/2025/05/06/LvQILUWHO2Q0VrRo75hn.jpg)
PM Modi
సింధునదీ జాలు భారత్ వి. మన దేశానికి చెందినవి ఇక్కడే ఉంటాయి. వాటిని దేశ ప్రయోజనాలకే వినియోగిస్తామని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. సింధు జలాల ఒప్పందం విరమణ తర్వాత మొదటిసారిగా ప్రధాని ఈ విషయంపై స్పందించారు. ఇంతకు ముందు భారత్ కు దక్కాల్సినవి కూడా బయటకు వెళ్ళిపోయాయి. కానీ ఇక మీదట అలా జరగదు. భారత జలాలు ఇక్కడే ప్రవహిస్తాయి..ఇక్కడే నిలుస్తాయి..దేశ ప్రజల అవసరాలను మాత్రమే తీరుస్తాయని ప్రధాన మోదీ చెప్పారు. మన దేశ జలాలు..మన హక్కు అని ఉద్ఘాటించారు.
#WATCH | Delhi | Speaking at the ABP News event, Prime Minister Narendra Modi says, "Pehle Bharat ke haq ka paani bhi bahar ja raha tha...ab Bharat ka paani, Bharat ke haq me bahega, Bharat ke haq mai rukega aur Bharat ke hi kaam aayega..."
— ANI (@ANI) May 6, 2025
(Source: DD News) pic.twitter.com/Erg8BLj4GC
శిక్ష తప్పదు..
అలాగే పహల్గాం దాడి మీద మరోసారి ప్రధాని మోదీ మాట్లాడారు. ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు, వారికి సహకరించిన వారిని శిక్షించకుండా వదిలేది లేదని మోదీ మరోసారి స్పష్టం చేశారు. భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని...వారు ఎలాంటి చర్యలు తీసుకున్నా ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పారు.
today-latest-news-in-telugu | pm modi | Indus River | pakistan
Also Read: ఛీ ఛీ.. అక్కవేనా నువ్వు..? సొంత చెల్లెళ్లని లవర్తో రేప్ చేయిస్తావా..!