Maharashtra: మహారాష్ట్రలో మారుతున్న రాజకీయాలు.. ఒకే వేదికపైకి ఠాక్రే ఫ్యామిలీ
1 నుంచి 5వ తరగతి వరకు హిందీ భాషను తప్పనిసరిగా బోధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేవా (MNS) అధినేత రాజ్ ఠాక్రే కలిసి నిరసన చేయనున్నారు.