Madhya Pradesh: అదృష్టం తలుపుతట్టింది.. కూలీకి దొరికిన 8 వజ్రాలు, వాటి విలువెంతో తెలుస్తే !
మధ్యప్రదేశ్లోని ఓ దినసరి కూలికి అదృష్టం తలుపు తట్టింది. పన్నా జిల్లాలోని హర్గోవింద్ యాదవ్ అనే రోజువారి కూలీకి నిసార్ అనే గనిలో 8 వజ్రాలు దొరికాయి. ఆ వజ్రాల విలువ రూ.12 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.