CRPF: ఆ ఫేక్ యాప్తో జాగ్రత్తగా ఉండండి.. CRPF కీలక ఆదేశాలు
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఓ ఫేక్ యాప్కు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. CRPFకు చెందిన ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో ఒకదాన్ని అనుకరించేలా ఆ యాప్ ఉన్నట్లు చెప్పింది.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఓ ఫేక్ యాప్కు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. CRPFకు చెందిన ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో ఒకదాన్ని అనుకరించేలా ఆ యాప్ ఉన్నట్లు చెప్పింది.
ఎల్ అండ్ టీ సీఎండీ ఎస్. ఎన్ సుబ్రహ్మణ్యన్ ఇటీవల వారానికి 90 గంటలు పనిచేయాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.తాజాగా సుబ్రహ్మణ్యన్ ఈ విషయం గురించి మాట్లాడారు. గతంలో పనిగంటలపై చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు.
సైబర్ నేరగాళ్ల నుంచి ఇప్పటిదాకా రూ.5,489 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే ఈ సొమ్మును బాధితులకు రీఫండ్ చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 24 హత్యలు చేశారని ఇటీవల మహేష్ శెట్టి తిమరోడి చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే హోంమంత్రి డా. జి.పరమేశ్వర్ మహేష్ శెట్టిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని ఆదేశించారు.
ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ కామం ఒకే ఇంట్లో ముగ్గురు మగాళ్లను బలితీసుకుంది.
నాగలాండ్ గవర్నర్ గణేశన్(80) శుక్రవారం కన్నుమూశారు. ఇటీవల చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిలో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రాజ్భవన్ అధికారులు వెల్లడించారు.
ఓ భర్త తన భార్యపై అనుమానంతో కొడుకును మేడపై నుంచి తోసేశాడు. దీంతో ఆ బాలుడు అక్కడిక్కడే మృతి చెందడం కలకలం రేపింది. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్లోని చిటౌవ అనే గ్రామంలో చోటుచేసుకుంది.
ఆస్ట్రేలియాలో ఖలిస్థానీయులు రెచ్చిపోయారు. మెల్బోర్న్లోని కాన్సులేట్ కార్యాలయంలో స్వాతంత్య దినోత్సవ వేడుకలు నిర్వహిస్తుండగా అడ్డొచ్చి గందరగోళం సృష్టించారు. ఖలిస్థానీ జెండాలు ఊపుతూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.