CEC: రాజీవ్ కుమార్ పదవీ విరమణ.. కొత్త సీఈసీ ఎవరో తెలుసా ?
సీఈసీ రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న తన పదవీ విరమణ చేయనున్నారు.దీంతో కొత్త సీఈసీని ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 17న ప్రధాని మోదీ అధ్యక్షతన ఎంపిక కమిటీ భేటీ కానుంది. నూతన సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ను ఎంపిక చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.