అయ్యో పాపం.. IAS అధికారిణికి భర్త వేధింపులు..
రాజస్థాన్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఐఏఎస్ అధికారిణి గృహహింస వేధింపులకు గురవుతున్నారు. తన భర్త వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాజస్థాన్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఐఏఎస్ అధికారిణి గృహహింస వేధింపులకు గురవుతున్నారు. తన భర్త వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బీహార్లో రెండో విడుత అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు.
సీఎం సిద్ధరామయ్యాకు కాంగ్రెస్ హైకమాండ్ బిగ్ షాకిచ్చింది. త్వరలో ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ పార్టీ సీనియర్ నేతలతో సమావేశం అయ్యేందకు సమయం ఇవ్వాలని కోరగా దీనికి హైకమాండ్ నిరాకరించినట్లు సమాచారం.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో ఇకనుంచి వందేమాతం గేయాన్ని పాడటం తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటన చేశారు.
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం పాకిస్థాన్కు గట్టి బుద్ధి చెప్పినా దాని తీరు మారలేదు. అయితే పాకిస్థాన్ మళ్లీ ఉగ్ర కుట్రలకు ప్లాన్ వేస్తోందని భారత నిఘా వర్గాలు తెలిపాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో దారుణం జరిగింది. తమ కూతురు అబ్బాయిలతో సంబంధాలు కలిగిఉందని తల్లిదండ్రులు ఆమె గొంతు కోసి హత్య చేయడం కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ బాలిక తల్లిదండ్రులను అరెస్టు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న కారులో ఓ మహిళ నగ్నంగా కనిపించింది. కారు విండో నుంచి బయటికి వంగి మరీ అసభ్యకరంగా ప్రవర్తించింది.
పశ్చిమ బెంగాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో బూత్ లెవర్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బూత్ లెవెల్ అధికారులకు (BLO) కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.