అనంతపనీ చేశాడు నటుడు మన్సూర్ అలీ ఖాన్. తాను చేసిన తప్పును పక్కన పెట్టేసి వాళ్ళు నా పరువు తీశారు అంటూ కోర్టు మెట్లెక్కాడు. తమిళనటుడు మన్సూర్ అలీఖాన్ త్రిష గురించి నోటికొచ్చినట్టు వాగాడు ఓ ప్రెస్ మీట్ లో. అరే ఇదేం పనిరా…అలా మాట్లాడ్డం తప్పు కదా అన్నందుకు ఇప్పుడు చిరంజీవి, త్రిష, కుష్బూ మీద మద్రాసు హైకోర్టులో పరువు నష్టం దావా వేశాడు. పైగా కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలంటూ పిటిషన్ లో కోరాడు. తన వీడియో మొత్తం చూడకుండానే తన పరువుకు భంగం కలిగించారని ఆరోపిస్తున్నాడు మన్సూర్ అలీ ఖాన్. ఈ కేసును డిసెంబర్ 11, సోమవారం మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్ కుమార్ ధర్మాసనం విచారించనుంది.
పూర్తిగా చదవండి..Movies:ఇతని పొగరు మామూలుగా లేదుగా..అన్నంతపనీ చేసేసాడు
నోటికొచ్చినట్టు మాట్లాడేశాడు..అదేంపనిరా అంటే మాత్రం తప్పయిపోయిందిట. మొగుడిని కొట్టి మొగశాల ఎక్కినట్టు తాగినోటికొచ్చినట్టు వాగి..ఇప్పుడు త్రిష, చిరంజీవి, కుష్బూ మీద మద్రాస్ హైకోర్టులో పరువు నష్టం దావా వేశాడు నటుడు మన్సూర్ అలీ ఖాన్.
Translate this News: