మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇంఛార్జి మాణిక్ రావు థాక్రే సమక్షంలో గురువారం రాత్రి ఢిల్లీలోని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాజగోపాల్ రెడ్డితో పాటుగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, సంతోష్ కుమార్లు కూడా కాంగ్రెస్లో చేరారు. శుక్రవారం ఢిల్లీలో రాజగోపాల్ రెడ్డితో పాటు హస్తం పార్టీలో చేరిన నేతలు.. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలను కలవనున్నారు.
పూర్తిగా చదవండి..Congress: కాంగ్రెస్లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో గురువారం రాత్రి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాజగోపాల్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, సంతోష్ కుమార్లు కూడా కాంగ్రెస్లో చేరారు. శుక్రవారం వీరు.. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలను కలవనున్నారు.
Translate this News: