Kapu Leaders on Janasena 24 Seats: ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections 2024) జనసేనకు 24 స్థానాలు మాత్రమే కేటాయించడం పట్ల కాపు కుల పెద్దలు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న కాపు జాతి మొత్తాన్ని అవమానించేలా జనసేనకు (Janasena) సీట్ల కేటాయింపు ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన పవన్ (Pawan Kalyan) వెంటనే స్పందించాలని కాపు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. 24 సీట్లు మాత్రమే ఇస్తానంటే జనసేనకు కాపు జాతి సహకరించదంటూ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో తీవ్రస్థాయిలో రగిలిపోతున్నారు. పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు వాడుకుని వదిలేస్తాడని, సీట్ల సంఖ్య పెంచకపోతే టీడీపీకి (TDP) ఓటు వేసేదే లేదని తేల్చి చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..TDP-Janasena First List: ఇది కాపు జాతికే అవమానం.. జనసేనానిపై రగిలిపోతున్న కుల పెద్దలు!
జనసేనకు 24 స్థానాలు కేటాయించడంపై కాపు కుల పెద్దలు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న కాపు జాతి మొత్తాన్ని అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే కాపు జాతి సహకరించదంటూ హెచ్చరిస్తూ.. పవన్ ను చంద్రబాబు వాడుకుని వదిలేస్తాడంటూ రగిలిపోతున్నారు.
Translate this News: