Rythu Bharosa: ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రైతులకు తీపి కబురు అందించింది. వైఎస్సార్ రైతు భరోసా కింద రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్ముల మూడో విడత పంపిణీకి రంగం సిద్ధం చేసింది. 2023–24 సీజన్ పెట్టుబడి సాయంతో పాటు రబీ–2021–22, ఖరీఫ్–2022 సీజన్లో అర్హత పొందిన 53.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో నెల 28న రూ.2 వేల చొప్పున రూ.1,078 కోట్లను సీఎం జగన్ జమ చేయనున్నారు.
పూర్తిగా చదవండి..YSR Rythu Bharosa: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. మూడురోజుల్లో సున్నా వడ్డీ రాయితీ జమ!
రైతులకు ఏపీ గవర్నమెంట్ తీపి కబురు అందించింది. వైఎస్సార్ రైతు భరోసా కింద రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ మూడో విడత రాయితీ సొమ్మును ఈ నెల 28న జమ చేయనున్నట్లు తెలిపింది. అర్హత పొందిన 53.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున సీఎం జగన్ జమ చేయనున్నారు.
Translate this News: