/rtv/media/media_files/2024/12/12/oNoBpe7oF3xNzp8rTDNe.jpg)
Andhra Pradesh
50కి పైగా కంపెనీలు.. మెగా జాబ్ మేళా
ఈ మేళాలో హెచ్సీ ఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, మెడ్ ప్లస్, అరబిందో ఫార్మా, పేటిఎం, విజేత సూపర్ మార్కెట్, HDFC, కొటక్, ఇండిగో, వరుణ్, రిలయన్స్ క్యాపిటల్, ఎయిర్ టెల్, వంటి 50 ప్రముఖ కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు భాగం కానున్నట్లు ఎమ్మెల్యే వెంకట్రావు తెలిపారు. ఏడో తరగతి నుంచి డిగ్రీ, బీటెక్, ఎంబీఏ అర్హత కలిగిన ఎవరైనా ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Also Read: మంచు ఫ్యామిలీ వివాదాలకు సౌందర్యతో లింక్.. అసలు విషయం తెలిస్తే షాక్!
Also Read : Sadhguru: వాళ్లని రాజకీయాల్లోకి లాక్కండి.. సద్గురు సంచలన పోస్ట్