Power Cut :ఇటీవల విజయవాడ(Vijayawada) లో బస్సు యాత్ర(Bus Yatra) చేస్తుండగా సీఎం జగన్(CM Jagan) పై జరిగిన రాళ్ల దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి సంబంధించి.. జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఎక్స్(X) వేదికగా స్పందించారు. దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయించడం ఏంటని ప్రశ్నించారు. ఈ ఘటనపై డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Also Read: రాజంపేట డీమ్డ్ వర్సిటీ లేడీస్ హాస్టల్లో దారుణ సంఘటన
' సీఎం జగన్ వీవీఐపీ కేటగిరిలో ఉన్నారని.. ఆయన ఎక్కడకు వెళ్లినా కూడా పరదాలు కట్టి, చెట్లు నరికేసేవారు. అవన్నీ పట్టపగలే చేశారు కదా. మరి ఏ ఉద్దేశంతో పవర్ కట్ చేసి.. చీకట్లో యాత్ర చేశారు. బాధ్యులైన అధికారులను బదిలీ చేయాలి. సరైన అధికారులకు విచారణ అప్పగించేలా చర్యలు తీసుకోవాలి. అప్పడే భద్రత చర్యల్లో లోపాలు ఏంటి.. ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏంటి అనే విషయాలు వెలుగులోకి వస్తాయి. రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల సభల్లో ప్రధాని మోదీ పాల్గొన్నప్పుడే భద్రతాపరంగా లోపాలు బయటపడ్డాయి.
ఇలాంటి అధికారులు ఉన్నట్లైతే రాష్ట్రంలో మరోసారి ప్రధాని మోదీ(PM Modi) పర్యటించినప్పుడు కూడా ఇంతే నిర్లక్ష్యం వహిస్తారు. ఈ అధికారులతో ఎన్నికలు ఎలా పారదర్శకంగా నిర్వహించగలరు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టిపెట్టాలి' అని పవన్ కోరారు.
Also Read: తెలంగాణలో భానుడి భగభగలు..ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త
Pawan Kalyan : పవర్ కట్ చేసి ఏ ఉద్దేశంతో చీకటిలో యాత్ర చేశారు : పవన్ కల్యాణ్
సీఎం జగన్పై జరిగిన రాళ్ల దాడి ఘటనపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయించడం ఏంటని ప్రశ్నించారు. ఏ ఉద్దేశంతో పవర్ కట్ చేసి.. చీకట్లో యాత్ర చేశారంటూ నిలదీశారు.
Power Cut :ఇటీవల విజయవాడ(Vijayawada) లో బస్సు యాత్ర(Bus Yatra) చేస్తుండగా సీఎం జగన్(CM Jagan) పై జరిగిన రాళ్ల దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి సంబంధించి.. జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఎక్స్(X) వేదికగా స్పందించారు. దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయించడం ఏంటని ప్రశ్నించారు. ఈ ఘటనపై డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Also Read: రాజంపేట డీమ్డ్ వర్సిటీ లేడీస్ హాస్టల్లో దారుణ సంఘటన
' సీఎం జగన్ వీవీఐపీ కేటగిరిలో ఉన్నారని.. ఆయన ఎక్కడకు వెళ్లినా కూడా పరదాలు కట్టి, చెట్లు నరికేసేవారు. అవన్నీ పట్టపగలే చేశారు కదా. మరి ఏ ఉద్దేశంతో పవర్ కట్ చేసి.. చీకట్లో యాత్ర చేశారు. బాధ్యులైన అధికారులను బదిలీ చేయాలి. సరైన అధికారులకు విచారణ అప్పగించేలా చర్యలు తీసుకోవాలి. అప్పడే భద్రత చర్యల్లో లోపాలు ఏంటి.. ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏంటి అనే విషయాలు వెలుగులోకి వస్తాయి. రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల సభల్లో ప్రధాని మోదీ పాల్గొన్నప్పుడే భద్రతాపరంగా లోపాలు బయటపడ్డాయి.
ఇలాంటి అధికారులు ఉన్నట్లైతే రాష్ట్రంలో మరోసారి ప్రధాని మోదీ(PM Modi) పర్యటించినప్పుడు కూడా ఇంతే నిర్లక్ష్యం వహిస్తారు. ఈ అధికారులతో ఎన్నికలు ఎలా పారదర్శకంగా నిర్వహించగలరు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టిపెట్టాలి' అని పవన్ కోరారు.
Also Read: తెలంగాణలో భానుడి భగభగలు..ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త
Weather Update: బిగ్ రెయిన్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో మూడు రోజులు కుండపోత వర్షాలే!
Short News | Latest News In Telugu | వాతావరణం | గుంటూరు | పశ్చిమ గోదావరి | తూర్పు గోదావరి | కర్నూలు | శ్రీకాకుళం | తిరుపతి | విజయవాడ | హైదరాబాద్ | కరీంనగర్ |
Gandikota Inter Girl: గండికోట మైనర్ హత్య కేసులో సంచలనం.. మర్డర్ వెనుక ఆ రాజకీయ నేత?
గండికోట మైనర్ హత్య వెనుక ఓ బడా రాజకీయ నాయకుడి హస్తం ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | కడప
BREAKING: నంద్యాలలో ఘోర ప్రమాదం.. స్పాట్లోనే ముగ్గురు మహిళలు!
నంద్యాల జిల్లా శిరివెళ్ల మెట్ట సమీపంలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి...ఒకగేటు ఎత్తి...
భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | కర్నూలు
AP News : నెల్లూరు జిల్లాలో దారుణం..గుంజీలు తీయించిన పీఈటీ..30 మంది స్పాట్లో...
నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలోని కోట జడ్పీ బాలికల స్కూల్లో క్రీడా ఉపాధ్యాయుడి నిర్వాకంతో సుమారు 30 మంది విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారు. Latest News In Telugu | Short News
Elephant Attack: ఏనుగుల గుంపు దాడిలో రైతు మృతి.. మూడు రోజులపాటు!
క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్ కొత్తూరు వద్ద వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన రైతుపై ఏనుగుల గుంపు దాడి చేసింది.
BREAKING: నిమిష ప్రియ విడుదలపై బిగ్ అప్డేట్.. కేఏ పాల్ సంచలన ప్రకటన!
Bald Hair: బట్టతల పోవాలంటే ఈ ఆయిల్ రాయండి... ఇక రమ్మన్నా రాదు
Hair Fall: వర్షాకాలంలో జుట్టు రాలడాన్ని నివారించేందుకు.. సరైన చిట్కాలు ఇవే..!!
Harshvardhan Jain: నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఫేక్ ఆఫీస్ పెట్టి రూ.300 కోట్లు దోచేశాడు
Disha Patani: ఎద అందాలు చూపిస్తూ దిశా పటానీ అరాచకం.. ఫొటోలు చూస్తే ఫిదా!