BIG BREAKING: పాక్‌కు దెబ్బ మీద దెబ్బ.. 32 మంది సైనికులు హతం!

బలూచిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై జరిగిన దాడిలో 32 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. కరాచీ-క్వెట్టా హైవేపై ఆపి ఉంచి ఉన్న కారులోని పేలుడు పదార్థం పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వందల మంది కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

New Update
Pakistani military

Pakistani military

పాకిస్తాన్‌లో మరోసారి సైన్యంపై దాడి జరిగింది. బలూచిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై జరిగిన దాడిలో 32 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. కరాచీ-క్వెట్టా హైవేలోని ఖుజ్దార్‌లోని జోరో పాయింట్ సమీపంలో జరిగిన బాంబు పేలుడులో పాక్ సైనికులు చనిపోవడంతో పాటు వందల మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Pregnant Woman Dies: హాస్పిటల్ సిబ్బంది తప్పుతో 2 ప్రాణాలు బలి.. ఏం జరిగిందంటే?

హైవేపై ఆపి ఉంచిన కారులో..

ఆపి ఉంచిన కారులో అమర్చిన పేలుడు పదార్థం పేలిపోవడంతో ఎనిమిది వాహనాలు, బస్సుపై వీటి ప్రభావం పడింది. ఈ కాన్వాయ్‌లోని మూడు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. వాటిలో ఒకటి సైనిక సిబ్బంది కుటుంబ సభ్యులను తీసుకెళ్తున్న బస్సు. వీరిలో భారీగా గాయపడటంతో వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: PM Modi-CM Revanth: ఆ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి.. మోదీకి సీఎం రేవంత్ రిక్వెస్ట్!

ఇది కూడా చూడండి: Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు