SA vs IND : దక్షిణాఫ్రికాతో (South Africa) జరిగిన తొలి టెస్టు ఓటమిపై టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్(Rohith) శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన సౌత్ ఆఫ్రికా రెండు టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన రోహిత్ జట్టు విజయం కోసం ఏ ఒక్కరిపైనే ఆధారపడితే విజయాలు దక్కవని చెప్పారు.
పూర్తిగా చదవండి..SA vs IND : ఆ ఒక్కడిపై ఆధారపడితే ఫలితాలు దక్కవు.. తొలి టెస్టు ఓటమిపై రోహిత్
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు ఓటమిపై టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. దక్షిణాఫ్రికా అద్భుతంగా ఆడింది. మా బౌలర్లు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. బుమ్రా ఒక్కడిపై ఆధారపడితే ఆశించిన ఫలితాలు దక్కవు అన్నారు.
Translate this News: