Budget For Maldives:నిన్న ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో కేంద్రం మాల్దీవులకు ఆర్ధిక సాయం కింద రూ.600 కోట్లు ప్రకటించింది. పొరుగు దేశాలతో బంధాలను బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు కేటియించినది 50వాతం తక్కువ. 2023 బడ్జెట్లో మాల్దీవుల అభివృద్ధికి రూ.400కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ దాదాపు రూ. 770కోట్లు ఖర్చు పెట్టింది. సవరించిన అంచనాల ప్రకారం ఇంత ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు దాంతో పోలిస్తే ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన అమౌంట్ 22 శాతం తగ్గింది.
పూర్తిగా చదవండి..Maldives:తగువు పెట్టుకున్నా బడ్జెట్ ఇచ్చారు..మాల్దీవులకు 600కోట్లు
పక్క దేశాలతో బంధాలు బలోపేతం చేసుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. మనతో గొడవపెట్టుకున్నా కూడా మధ్యంతర బడ్జెట్లో మాల్దీవులకు ఆర్ధిక సహాయం కేటాయించారు. రూ.600కోట్లను మాల్దీవులకు ఇస్తోంది భారత ప్రభుత్వం.
Translate this News: