ఆసియా క్రీడలు 2023లో ఇండియా మరో స్వర్ణం సాధించింది. 25 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో ఈ పతకం దక్కింది. భారత షూటర్లు మనూ బాకర్, రిథం సంగ్వాన్, ఇషా సింగ్ లు అద్భుత ప్రదర్శన చేశారు. దీంతో ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో 16 పతకం చేరింది. ఇందులో నాలుగు స్వర్ణాలు, ఐదు వెండి, ఏడు కాంస్యాలున్నాయి.
పూర్తిగా చదవండి..Asian Games Gold Medal 2023 : ఆసియా క్రీడల్లో భారత్ కు మరో స్వర్ణం
ఆసియా క్రీడల్లో భాగంగా జరుగుతున్న ఈవెంట్స్లో మహిళలు సత్తా చాటుతున్నారు. 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా.. 50మీ 3 పొజిషన్ ఈవెంట్లో మరో టీమ్ రజతాన్ని సాధించింది.
Translate this News: