High Tension In AP : తలలు పగులుతున్నాయి.. రక్తం పారుతోంది.. చేతులు, కాళ్లు విరిగిపడుతున్నాయి.. కార్లు మనుషులపైకి దూసుకుపోతున్నాయి.. ఎన్నికల వేళ, ఎన్నికల తర్వాత కూడా ఏపీ(Andhra Pradesh) లో ఈ రకమైన వాతావరణం కనిపించడం చూసి ఏళ్లు దాటిపోయింది. మునపెన్నడూ లేని విధంగా రాజకీయ ప్రత్యర్థులు కత్తులు దూస్తున్నారు. కులాలధిపత్యం కోసం, పార్టీల వర్గపోరులో పైచేయి కోసం జరిగే ఈ రాక్షసాక్రీడలో మాధ్యలో సామాన్యులు చితికిపోతున్నారు. 2024 పోలింగ్ తర్వాత ఏపీలో జరుగుతున్న పరిణామాలు పశ్చిమబెంగాల్ను తలపిస్తున్నాయి. ప్రతీసారి ఎన్నికల(Elections) వేళ గొడవలు సర్వసాధారణమే అయినా 2024 ఎన్నికల తర్వాత మాత్రం హింస పీక్ స్లేజీ దాటినట్టే కనిపిస్తోంది..!
పూర్తిగా చదవండి..Andhra Pradesh: కత్తులు దూస్తున్న ప్రత్యర్థులు.. ఏపీలో ఈ యుద్ధం ఆగేనా?
ఏపీలో మునపెన్నడూ లేని విధంగా రాజకీయ ప్రత్యర్థులు కత్తులు దూస్తున్నారు. కులాలధిపత్యం కోసం, పార్టీల వర్గపోరులో పైచేయి కోసం జరిగే ఈ రాక్షస క్రీడ మాధ్యలో సామాన్యులు చితికిపోతున్నారు. అక్కడ జరుగుతున్న పొలిటకల్ వార్ గురించి తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: