High Tension in Denduluru: దేశ వ్యాప్తంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు హట్ హట్ గా మారాయి. గురువారం దెందూలురులో మండలంలో ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం ఉదయం నుంచి పెదవేగి మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని రాత్రి 10 గంటల తరువాత టీడీపీ, జనసేన కార్యకర్తలు తిరుగు ప్రయాణమయ్యారు. విజయరాయి గ్రామానికి చేరుకునే సరికి వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఒకరికొకరు ఎదురు పడ్డారు.
పూర్తిగా చదవండి..TDP Vs YCP: దెందులూరులో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు
దెందూలురులో మండలంలో ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరుగు ప్రయాణమైన టీడీపీ కార్యకర్తలకు వైసీపీ నేతలు ఎదురుపడడంతో వాగ్వాదం జరిగింది. దీంతో ఇరు వర్గాల వారు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు.
Translate this News: