గాజాలో ఆసుపత్రి దారుణానికి కారణం హమాస్ రాకెట్ల ప్రయోగమే అని అంటున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. మా పౌరులను, పిల్లలను దారుణంగా చంపిన మిలిటెంట్లు ఇప్పుడు వారి పిల్లలనే చంపుకుంటున్నారు అని విమర్శించారు. గాజాలో ఆసుపత్రి దాడి మీద ఇజ్రాయెల్ సైన్యం కూడా ఇదే మాట అంటోంది. ఆసుపత్రి దగ్గరలో పీఐసే మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్ గురితప్పి హస్పటల్లో పేలుడు జరిగిందని చెబుతోంది. దీనికి సంబంధించి ఐడీఎఫ్ తన ఎక్స్ ఖాతాతో వీడియోలు, పోస్ట్ లు పెట్టింది.
పూర్తిగా చదవండి..Bomb attack on hospital:ఆసుపత్రిపై దాడి మిలిటెంట్ల పనే- ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు
గాజాలో ఆసుపత్రి దాడిలో 500 మంది అక్కడిక్కడే చనిపోయారు. ఈ దాడి గురించి ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్లు ఒకరినొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఉగ్రవాదులు ప్రయోగించిన రాకెట్టే గురితప్పి ఆ దారుణం జరిగిందని ఇజ్రాయెల్ అంటోంది. ఇది కచ్చితంగా ఉగ్రమూకల దుశ్చర్యే అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Translate this News: