Crime News: సమాజంలో ఆడవాళ్లపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట మహిళలు లైంగిక దాడులకు గురవుతూనే ఉన్నారు. తాజాగా హర్యానా రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కొందరు దుండగులు ఓ బాలికను కిడ్నాప్ చేసి.. 20 రోజులుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. చివరికి ఆ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను రక్షించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. హర్యానాలోని జింద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
పూర్తిగా చదవండి..Crime News: దారుణం.. బాలికను నిర్బంధించి 20 రోజులుగా అత్యాచారం
హర్యానాలోని జింద్ జిల్లాలో ఓ బాలికను ఓ ఇంట్లో నిర్బంధించి 20 రోజులుగా అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురు కనిపించకపోవడంతో ఆ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలో దిగిన పోలీసులు ఆ బాలికను రక్షించారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Translate this News: