UNHRC: ప్రతిసారీ అవమానాలకు గురవుతున్నప్పటికీ, పాకిస్తాన్ తన నీచ కార్యకలాపాలను మాత్రం మానుకోవడం లేదు. ఈసారి పాకిస్తాన్, టర్కీతో కలిసి ఐక్యరాజ్యసమితిలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. అయితే ఉగ్రవాదంలో తన పరాక్రమం కారణంగా ‘పాక్’కు భారత వీర వనిత తగిన సమాధానం ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC) 55వ రెగ్యులర్ సెషన్లో ‘ప్రత్యుత్తర హక్కు’ని ఉపయోగించి జెనీవాలోని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత మిషన్లో మొదటి సెక్రటరీ అనుపమా సింగ్, పాకిస్తాన్కు గట్టిగా బుద్ధిచెప్పింది.
పూర్తిగా చదవండి..UNHRC: ఐక్యరాజ్యసమితిలో పాక్ను ఏకిపారేసిన భారత్..అనుపమ సింగ్ కోసం నెటిజన్లు సెర్చింగ్.!
ఐక్యరాజ్యసమితిలో భారత్ సత్తా ఏంటో మరోసారి చూపించింది. పాకిస్తాన్ తోపాటు టర్కీని ఏకిపారేసింది. పాక్ దుస్థితి గురించి గట్టిగా మాట్లాడింది. మీ చేతులు రక్తంతో తడిసిపోయాయి...మీరా మాకు చెప్పేది అంటూ గర్జించింది. పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పిన ఆ లేడి సింగం గురించి నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.
Translate this News: