Robin Minz: అన్ క్యాప్డ్ ప్లేయర్స్ ఈసారి వేలంలో చరిత్ర సృష్టించారు. కేవలం 20లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చి కోట్లు పట్టుకుపోయారు. ఎవ్వరికీ తెలియని…ఎక్కడి నుంచో వచ్చిన కొత్త కుర్రాళ్ళను అంచనాలకు మించి మరీ ఫ్రాంఛైజీలు కొనుక్కున్నారు. వీరిలో ఇప్పుడు అందరినీ ఆకర్సిస్తున్నది రాబిన్ మింజ్. జార్ఖంబ్ (Jharkhand) నుంచి వచ్చిన ఈ యువ సంచలనఆన్ని గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ఏకంగా 3.6 కోట్లు ఇచ్చి మరీ కొనుక్కుంది. ఒక కొత్త కుర్రాడికి ఇంత అమౌంట్ అంటే చాలా పెద్ద విషయమే. పైగా ఈ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కోసం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు గుజరాత్ దక్కించుకుంది.
పూర్తిగా చదవండి..IPL: ఐపీఎల్ లో మొట్టమొదటి ట్రైబల్ ఆటగాడు..రాబిన్ మింజ్
ఐపీఎల్ 2024 వేలంలో భారత యంగ్ ప్లేయర్స్ కు కోట్ల వర్షం కురిసింది. ఎలాంటి ఆంచనాలు లేని..కొత్త ఆటగాళ్ళను కూడా కోట్లు పెట్టి కొనుక్కున్నాయి ఫ్రాంఛైజీలు.ఇందులో అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి మాత్రం రాబిన్ మింజ్. ఈ కొత్త కుర్రాడు ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఐపీఎల్ అవుతున్నాడు.
Translate this News: