Telangana: కోర్టును ఆశ్రయించిన కేసీఆర్‌.. తనపై ఆ కేసు కొట్టేయాలని పిటిషన్

మాజీ సీఎం కేసీఆర్‌ హైకోర్టును ఆశ్రయించారు. 2011లో రైల్‌రోకో సందర్భంగా తనపై నమోదైన తప్పుడు కేసును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. అసలు తాను రైల్‌రోకోలోనే పాల్గొనలేదని పేర్కొన్నారు. అయితే కేసీఆర్‌ పటిషన్‌పై మంగళవారం రాష్ట్ర హైకోర్టులో విచారణ జరగనుంది.

Telangana: కోర్టును ఆశ్రయించిన కేసీఆర్‌.. తనపై ఆ కేసు కొట్టేయాలని పిటిషన్
New Update

KCR: మాజీ సీఎం కేసీఆర్‌ హైకోర్టును (High Court) ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. 2011లో రైల్‌రోకో సందర్భంగా తనపై తప్పుడు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో తనను 15వ నిందితుడిగా చేర్చారని.. అసలు తాను రైల్‌రోకోలోనే పాల్గొనలేదని పిటిషన్‌లో తెలిపారు. అయితే కేసీఆర్‌ పటిషన్‌పై మంగళవారం రాష్ట్ర హైకోర్టులో విచారణ జరగనుంది.

Also Read: ఉప్పల్-ఘట్‌కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణంపై కేంద్రం కీలక నిర్ణయం..

#ex-cm-kcr #telangana-news #rail-roco #telugu-news #kcr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe